ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఓ లబ్ధిదారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంకటాంపల్లిలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చె�
‘నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తాం... అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తాం.. సొంతస్థలం ఉన్న ప్రతి పేదకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తాం.. సొంత జాగ లేని పేదలకు స్థలం�
ఇసుక అందక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను రవాణా చేయడానికి ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు తరలిస్తూ అందినకాడికి దోచుక�
పేదలకు సొం తింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఇల్లు మంజూరైన మహిళా సంఘ సభ్యులకు లక్ష రుణం అందిస్తామని ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని ఎంపిక చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ఇందిరమ్మ ఇండ్లను ప
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ మన ఇసుక మన వాహనం అన్లైన్ ద్వారా ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తున్నా
నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. దామరచర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత ధాన్యం కొ�
సొంతింటి కల నెరవేర్చుకుందామనుకుంటున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు అడుగడున అవాంతరాలు ఎదురవుతున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకుందామని ఉన్న గుడిసెను కూల్చి వేసి నిర్మాణం చేసుకుందామంటే ఓ వైపు బిల్లులు
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు రద్దు కానున్నాయా..?, ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రభుత్వ�
పేదల సొంతింటి కల చెదురుతున్నది. పెరిగిన ధరలతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం భారంగా మారుతున్నది. ఇసుక, మొరం, సిమెంట్, కంకర, సలాక ఇలా ప్రతిదాని రేటూ అమాంతం పెరగడంతో నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతున్నది. సర్కారు ఇచ్చ�
ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని, టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతా
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్' సమస్య శాపంగా మారింది. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురుకావడంతో ఆందోళన చెందుతున్�
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మ ండలంలో మొత్తం 243 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో రాయిపాడు గ్రామంలో 84 ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద మంజురయ్యాయి. మిగతా 159 ఇళ్లలో 21 ఇళ్లు బేస్మెంట్ స్థాయి నిర్మా�
ఇల్లు వచ్చిందని సంతోషపడ్డ గిరిజన ప్రజలు తీరా మొదలు పెట్టుకుందామనే సరికి అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో తమ ఇల్లయ్యేదెప్పుడని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్