భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మ ండలంలో మొత్తం 243 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో రాయిపాడు గ్రామంలో 84 ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద మంజురయ్యాయి. మిగతా 159 ఇళ్లలో 21 ఇళ్లు బేస్మెంట్ స్థాయి నిర్మా�
ఇల్లు వచ్చిందని సంతోషపడ్డ గిరిజన ప్రజలు తీరా మొదలు పెట్టుకుందామనే సరికి అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో తమ ఇల్లయ్యేదెప్పుడని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో రూ. లక్ష �
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అభాసుపాలవుతున్నది. ఈ పథకంలో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులను �
ఇందిరమ్మ ఇండ్లపై టీఏసీ (గిరిజన సలహా మండలి) సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. కేటాయించిన ఇండ్లు సరిపోవని అధికార, ప్రతిపక్ష గిరిజన నేతలందరూ ముక్తకంఠంతో నిరసించారు. గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల సంఖ్యను పెంచాలని కో�
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంల
ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇది కాంగ్రెస్ అగ్ర నాయకుల నానుడి. కానీ సీఎం ఇలాకా కోస్గి మండలంలో మాత్రం ఇం దిరమ్మ రాజ్యం నమ్ముకున్నోడికి దౌర్భాగ్యం అన్న చందంగా మారింది. నాయకుల తీరుతో ఎదు రు ప్రశ్నించలే�
రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. 2005 నుంచి నివాసం ఉంటున్న కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయిం�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకమేమో కానీ, కొన్ని పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెలను కూల్చి ఇండ్లు కట్టుకుందామనుకున్న పేదల ఆశలు గల్లంతయ్యాయి. ఉన్న గూడును క
పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బాలమణి. మదనాపురం మండలం దంతనూరు గ్రామం. ఈమె నాలుగు నెలల కింద ఇందిరమ్మ ఇల్లు పునాది నిర్మించుకున్నది. కచ్చితంగా ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యంతో ఉండడంతో అన్నింటిని సిద్ధం చేస
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. కానీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పురోగతి కరువైంది. లబ్ధ్దిదారులకు అవగాహన కోసం నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇండ్లకే మోక్షం �