రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఓ కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన పీట్ల సుశీలరాజు ఇందిరమ్మ ఇల్�
సొంతిల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా.. అమలులో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఇండ్లపై ఆశలు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ తీర�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెంద�
నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామాని చెందిన 30 మంది మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల మేరకు ఇళ్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా, తమకు అన�
‘చుట్టూ పరదాలు కట్టుకొని, పైన రేకులు వేసుకొని భార్యా పిల్లలతో నివసిస్తున్నా.. వర్షాకాలం నీళ్లతో, రాత్రిపూట పాముల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా.. నాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆద�
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఉమ్మడి జి ల్లాలో లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు చేయూతతో సొంతింటి కల తీరుతుందని ముచ్చటపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభు త్వం విధించిన నిబంధనలు చూసి నోరెళ్ల బెడుతున్నారు. ఇంటి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తాత్సారం జరుగుతున్నది. మేడ్చల్ జిల్లాలో 308 మందిని మాత్రమే ఇప్పటి వరకు ఎంపిక చేశారు. అయితే శుక్రవారం నుంచి 21 వరకు ఇందిరమ్మ ఇంటి పథకానికి మరో విడతగా లబ్ధిదారులను ఎంపిక చేయ
ఖమ్మం జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు బిల్లులు రాక నాన�
ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. రెండో దశలో జాగ లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడ
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు మింగిన వారిపై చర్య తీసుకోవడంతోపాటు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ
ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని అధికార యంత్రా
హైదరాబాద్తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు ఉన్న అత్యంత విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసింది. వీటి విక్రయానికి విధివిధానాలు సిద్ధమవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల ప థకం నిరంతర ప్రక్రియ అని, త్వరలో నే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బుధవారం గాంధీభవన్లో ని ర్వహించిన ముఖాముఖి, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మా ట�