‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వార్త ప్రచురితం కావడంతోపాటు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సదరు లబ్ధిదారు అర్హతలపై విచార
ఒక కొడుకు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు.. మరో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంకో కొడుకు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. అయితే నేం, వారి తల్లికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
ఈ అవ్వపేరు బొంరాసు అంజిలమ్మ. ఏడాది కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పాత ఇంటిని కూల్చి, అక్కడే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు పూర్తిచేసి బిల్లులు తీసుకున్నారు. ఆ తర్�
ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న గుబులుతో బీపీ ఎక్కువై గుండెపోటుతో ఓ లబ్ధిదారు మృతిచెందింది. కు టుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన పానుగంటి మల్లు (58)కు ఒ
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ బలిదానానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల వెలగట్టిందని కార్మికవర్గం మండిపడుతున్నది. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రులు కార్మికుడి చ
Indiramma House | కూలి పనులు చేసుకుంటూ గుడిసెలో జీవనం సాగిస్తున్న లక్ష్మిని అధికారులు నిర్వహించిన సర్వేలో గుర్తించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అధికారులు ఇంటి స్థలానికి వచ్చి ప్రభుత్వం నిబంధనల ప్ర�
Sand Dumps | నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు గుర్తించారు.
Bhudan Lands | ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర
మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఇతర మావోయిస్టులంతా లొంగిపోవాలని, వారి భవిష్యత్తు భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్లో �
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇం డ్లను మంజూరు చే�
ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల సాయం లేకుండా, వ్యాపారవేత్తల దగ్గర నుంచి డబ్బు గుంజకుండా, ఆయన చేసిన అభివృద్ధినే రెఫరెండంగా పెట్టి, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకొని, అప్ప
ఇందిరమ్మ ఇళ్ల గిరిజన లబ్ధిదారులపై కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారన్న అనుమానంతో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. వారి ఇండ్లు కట్టొదంటూ తా�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�