ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి పిల్లరు గుంతలో పడి చిన్నారి పుష్ప(5) మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్కు చెందిన ఆత్రం రాము-రేణు కలకు పక్ష
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం ఏకంగా చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది.
‘ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్తే ఉన్న రేకుల ఇల్లు తొలగించిన. బేస్మెంట్ వరకు కొత్తగా కట్టిన.. ఇప్పుడు ఇల్లు రాలేదంటున్నరు’ అని ఓ నిరుపేద కన్నీరుపెట్టుకున్నాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యా�
Jupally Krishna Rao | తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుక�
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన
ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 15లోగా ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టకపోతే ఆ ఇళ్లను రద్దు చేస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జగిత్యాల పట్టణ పరిధిలోని నూకపెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆదివారం కూల్చివేశారు. వివిధ దశల్లో ఉన్న దాదాపు వంద కట్టడాలను నేలమట్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చేరడంతో ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి.