న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్ర�
సోషల్ మీడియా కారణంగా భోజనం మానేసి స్నాక్స్కు జనం జైకొడుతున్నారు. కొత్తకొత్త స్నాక్స్ కోసం వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై వెదుకుతున్నారు. కొత్తగా కనిపించే టిఫిన్లు, స్నాక్లను...
Air India | ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలన�
కెప్టెన్ హర్ప్రీత్ చాందీ అరుదైన ఘనత.. తొలి భారత సంతతి మహిళగా రికార్డు న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఆర్మీ కెప్టెన్ హర్ప్రీత్ చాందీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఒంటరిగా అంటార్కిటికా
NRI | ఉద్యోగాల కోసం పొట్ట చేతపట్టు కొని విదేశాలకు వెళ్లిన ఆ భారతీయులకు తీవ్రమైన నిరాశే మిగిలింది. నెలల తరబడి జీతాలు అందక, చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులూ పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
హ్యూస్టన్: భారత ప్యాడ్లర్లు మనికా బాత్రా- అర్చనా కామత్, మనిక-సాతియాన్ ప్రపంచ టేబుల్ టెన్నిస్(టీటీ) చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్�
Ding Global Prepaid Index survey: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలు ఆ మహమ్మారి బారి నుంచి విముక్తి పొందినా.. ఇంకొన్ని దేశాలు ఇప్పటికీ అల్లాడుతున్నాయి. అయితే,