మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
విదేశాల్లో ఐటీ జాబ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ యువతను కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. ఇందుకు సంబంధించి శనివారం పలు సూచనలు జారీచేసింది.
న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. 2022 సంవత్సరానికి 82 వేల స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు ఇండియాలోని యూఎస్ మిషన్ వెల్లడించింది. అమెరికాలో చదువ
హైదరాబాద్ : భారతీయుల్లో వ్యక్తిత్వ పటిమ చాలా బలంగా ఉన్నప్పటికీ, టీమ్గా ఫెయిలవుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భం�
బీజింగ్, జూన్ 14: కొవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రా
మోదీ పాలనలో ఆందోళనకరంగా పెరిగిన సంఖ్య 4 ఏండ్లలోనే 42 కోట్ల మంది పోషకాహారానికి దూరం పెరిగిన నిత్యావసరాల ధరలు.. ఆదాయంలో క్షీణతే కారణం హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన ద
Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
2016 నుంచి దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా అదే సమయంలో 6000 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసు�