Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
2016 నుంచి దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా అదే సమయంలో 6000 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసు�
ఉక్రెయిన్లో రష్యా సాగిస్తున్న యుద్ధోన్మాదం కారణంగా భారతీయ విద్యార్థులు, పౌరులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. భయానక యుద్ధభూమి ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు సరైన రవాణా, ఇతర సదుపాయాలు లేవు. ఎలాగోలా నా�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్ర�
సోషల్ మీడియా కారణంగా భోజనం మానేసి స్నాక్స్కు జనం జైకొడుతున్నారు. కొత్తకొత్త స్నాక్స్ కోసం వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై వెదుకుతున్నారు. కొత్తగా కనిపించే టిఫిన్లు, స్నాక్లను...
Air India | ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలన�