కెనడా జనాభాలో దాదాపు 23 శాతం మంది వలసదారులే ఉన్నారు. కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62% మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్టు-2021లో పేర్కొన్నద�
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
విదేశాల్లో ఐటీ జాబ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ యువతను కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. ఇందుకు సంబంధించి శనివారం పలు సూచనలు జారీచేసింది.
న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. 2022 సంవత్సరానికి 82 వేల స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్లు ఇండియాలోని యూఎస్ మిషన్ వెల్లడించింది. అమెరికాలో చదువ
హైదరాబాద్ : భారతీయుల్లో వ్యక్తిత్వ పటిమ చాలా బలంగా ఉన్నప్పటికీ, టీమ్గా ఫెయిలవుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భం�
బీజింగ్, జూన్ 14: కొవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రా
మోదీ పాలనలో ఆందోళనకరంగా పెరిగిన సంఖ్య 4 ఏండ్లలోనే 42 కోట్ల మంది పోషకాహారానికి దూరం పెరిగిన నిత్యావసరాల ధరలు.. ఆదాయంలో క్షీణతే కారణం హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన ద
Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
2016 నుంచి దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా అదే సమయంలో 6000 మంది విదేశీయులకు భారత పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.