Sudan crisis | సుడాన్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన �
ఈ ఏడాది భారతీయులకు 10 లక్షలకు పైగా వీసాలను జారీచేసే ప్రణాళికలో ఉన్నామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని స్టూడెంట్ వీసా దరఖాస్తులను ఈ వేసవిలో ప్రా�
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
Sudan | సుడాన్ (Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాల�
Survey | దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని స�
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.
పేరు లేదా ఇంటిపేరు ఇందులో ఏదో ఒకటి మాత్రమే పాస్పోర్టుపై ఉంటే ఇకనుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లడం కుదరదు. టూరిస్టు, ఆన్ అరైవల్ వీసాపై వచ్చేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో రవీనా, విశ్వనాథ్ సురేశ్, వన్శజ్, భావ న, కుంజారాణి దేవి, లషు యాదవ్, అశిష్ స
Canadian military:నడా సైనిక దళం భారీ ప్రకటన చేసింది. ఆ దేశంలో ఉన్న శాశ్వత నివాసితులకు ఆఫర్ ఇచ్చింది. పర్మనెంట్ రెసిడెంట్స్ ఇక మిలిటరీలో చేరవచ్చు అని కెనడా ప్రకటించింది. ఈ ప్రకటన భారతీయులకు ఉప�
Fire in Maldives | మాల్దీవ్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్దీవియన్ రాజధాని మేల్లోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారత�