రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయులకు అక్కడి అధికార పార్టీ తీపి కబురు చెప్పింది. గ్రీన్కార్డుల జారీలో ఇప్పటి వరకు ఉన్న దేశాలవారీగా కోటా విధానాన్ని ఎత్తివేసి, పన�
Indians evacuated | సుడాన్ నుంచి భారతీయల తరలింపులో ఇండియన్ నేవీ కూడా ఎంతో శ్రమిస్తున్నది. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ టెగ్ గురువారం 297 మంది భారతీయులను సుడాన్ పోర్ట్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించిం�
అంతర్యుద్ధంగా కారణంగా సూడాన్లో (Sudan) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి (Operation Kaveri)తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నది. భా�
Operation Kaveri | సుడాన్ (Sudan) లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri)తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోంది.
సూడాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ ప్రారంభించింది. ఇందుకుగానూ పోర్ట్ సుడాన్ వద్ద ఐఎన్ఎస్ సుమెధా నౌకను, ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-130జే విమ�
Sudan crisis | సుడాన్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన �
ఈ ఏడాది భారతీయులకు 10 లక్షలకు పైగా వీసాలను జారీచేసే ప్రణాళికలో ఉన్నామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని స్టూడెంట్ వీసా దరఖాస్తులను ఈ వేసవిలో ప్రా�
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
Sudan | సుడాన్ (Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాల�
Survey | దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని స�
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.