న్యూఢిల్లీ, నవంబర్ 22: అమెరికా అక్రమ వలసదారుల జనాభాలో మెక్సికో, ఎల్ సాల్విడార్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని ‘ప్యూ రిసెర్చ్’ తాజా నివేదిక పేర్కొన్నది.
2021నాటికి అమెరికాలో అక్రమ వలసదారుల జనాభా కోటీ 5 లక్షలకు చేరుకుందని, ఇందులో 7,25,000 మంది భారతీయులున్నారని నివేదిక తెలిపింది.