India suspend postal services to US | భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేయనున్నది. ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది.
Nikki Haley: భారత్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ పేర్కొన్నారు. ఇండియాను స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య భాగస్వామిగా భావించాలని ఆమె అన్నారు. న్యూస్వీక్ మ్యా�
పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్య�
భారత్పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించడంలో తర్కబద్ధత
Indian origin family Dies in US | భారత సంతతి కుటుంబాలకు చెందిన రెండు వృద్ధ జంటలు అమెరికాలో అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత కారు ప్రమాదంలో వారు మరణించినట్లు గుర్తించారు.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్ర
Nirav Modi: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అరెస్టు చేశారు. జూలై 5న అతన్ని అమెరికాలో బంధించారు. సీబీఐ, ఈడీ సమర్పించిన అప్పగింత అభ్యర్థన ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Mother Killed Daughter | భారత సంతతి వైద్యురాలు నాలుగేళ్ల కూతురిని చంపింది. అయితే నీటిలో మునిగి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అసలు విషయం తెలియడంతో ఆ మహిళను అమెరికా పోలీసులు అరెస�
Indian woman vanishes in US | పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. దీంతో అమెరికా పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. భారత్లోని ఆ మహిళ కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఆదివారం ఉదయం సెంట్రల్, ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుప
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఎంటరైన అమెరికా.. ఇరాన్ అణుస్థావరాలపై భీకరదాడులకు దిగింది. ఈ దెబ్బతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ప్రయాణాలపై తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భద్రతా ముప్పు ఉన్నట్టు పేర్కొన్నది.