Ayatollah Ali Khamenei : ప్రస్తుతం ఇరాన్లో ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని, అతడి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేని అంత్యక్రియ
Mojtaba Khamenei : ఇరాన్పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసు�
అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ ఈ వారంలో భారత్లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు.
Strait of Hormuz : ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తుది ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఇరు దేశాలు కీలక అంగీకారానికి వచ్చాయి. జలసంధి వద్ద ఎలాంట�
Fifa world cup: 2026 ఫిఫా వరల్డ్కప్లో టర్కీ తొలి విజయాన్ని నమోదు చేసింది. వాస్తవానికి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఆ జట్టు .. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో హోస్ట్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో 3-2 గోల్స్ తేడాతో నెగ్�
Russian oil : ఒకపక్క రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఇండియా ఏమాత్రం వెనుకాడటం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ నెలలో రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతులు 39 శాతం పెరిగాయి.
US-Iran talks : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి తుది, సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. స్విట్జర్లాండ్ (స్విస్) వేదికగా జరగనున్న ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
Strait of Hormuz : ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్ను మూసేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన
Hezbollah: ఇజ్రాయెల్, హిజ్బుల్లా సీజ్ఫైర్కు అంగీకరించాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 47 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక హిజ్బుల్ల
Giorgia Meloni : అమెరికా, ఇటలీ దేశాధినేతల మధ్య ఒక కొత్త వివాదం తలెత్తింది. తనతో ఫొటో దిగాలని ఉందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అడుక్కుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనను మెలోని ఖండించారు. అదో
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు లాభాలు పొందడం విశేషం. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 254.36 పాయింట్లు (0.33 శాతం) లాభపడి 77,409.98 పాయింట్ల వద్ద ముగిసింది
Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మార్కెట్లకు భారీ బలాన్నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 736 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్ల
US-Iran : ఇరు దేశాల మధ్య కచ్చితంగా ఏ అంశాలు, షరతులపై ఒప్పందం కుదిరింది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల అంచనా ప్రకారం 14 అంశాల ఎజెండా ఆధారంగా అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చాయని సమాచ�
US-Iran : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్, అమెరికా మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్తా�
Iran : ట్రంప్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. తాము ఈ దాడులకు పాల్పడలేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ ప్రకటించింది.