Donald Trump : అమెరికాతో చర్చల అంశంపై ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనలనకు సమీక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్తో తాను యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నానని చెప్పాడు.
Iran War : ఇరాన్–అమెరికా మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కూడా రద్దు కావొచ్చు. ఇదే జరిగితే, ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభం కావొచ్చ�
Pakistan : అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడుస్తుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోందని అమెరికా నిపుణులు అంటున్నారు.
వైట్హౌస్లో మంగళవారం రాత్రి జరిగిన విందులో పాల్గొన్న కింగ్ చార్లెస్ 3 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సరదాగా చురకలు అంటిస్తూ చరిత్ర పాఠాలు బోధించారు. ఉత్తర అమెరికాలో బ్రిటిష్ జోక్యం లేకపోయి
Donald Trump : హార్ముజ్ జలసంధి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పతనమైందని, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు.
Scientists Mysterious Deaths | ప్రపంచంలోని అగ్ర దేశాల శాస్త్రవేత్తలకు ఏదో జరుగుతున్నది.
అత్యాధునిక సైనిక సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న సైంటిస్టులు చైనాలో మరణిస్తున్నారు. అమెరికాలో అదృశ్యమవుతున్నారు. ఇది యాదృచ్ఛికమా ల�
Donald Trump: ఇరాన్తో శాంతి ఒప్పందంపై కొత్త షరతు విధించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. సీజ్ఫైర్ను పర్మనెంట్గా కొనసాగించాలంటే హిజ్బుల్లాకు ఇరాన్ ఫండింగ్ ఆపాలన్నారు. ఓవల్ ఆఫీసులో ఆయన రిప
Pentagon : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సీమైన్లను తొలగించేందుకు కనీసం ఆర్నెళ్ల సమయం పడుతుందని అమెరికా చట్టసభ ప్రతినిధులకు పెంటగాన్ తెలిపింది.
Donald Trump : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చర్చలపై గుడ్ న్యూస్ అంటూ ట్రంప్ ప్రకటించారు. రెండు లేదా మూడు రోజుల్లో ఇరాన్తో చర్చలు ఉంటాయంటూ ట్రంప్ బుధ�
Donald Trump : ఇస్లామాబాద్లో మంగళవారం ఇరాన్తో రెండు విడత చర్చలు జరగనున్నట్లు ట్రంప్ తెలిపారు. కానీ ఆ చర్చలకు తమ ప్రతినిధులను పంపడంలేదని ఇరాన్ చెప్పింది. అమెరికా, ఇరాన్ మధ్య భిన్నాభిప్రాయాల�
Pahalgam attack : పహల్గాం దాడి జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.