Most Wanted Gangsters | విదేశాల్లో ఉంటూ భారత్లో నేర కార్యకలాపాలు సాగిస్తున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ (Most Wanted Gangsters)ను ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు (Gangsters Arrested).
ఈ ఏడాది నాలుగో గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్స్లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్ను క్వార్టర్స్లో ఇంటికి పంపిన అమెరికా సంచలనం అమందా అనిసిమోవ.. తాజాగా డబ్ల్యూటీఏ ఫైనల్స్లోనూ ఆమెకు షాకిచ్చింది.
భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాల మోతతో అమెరికాలోని భారతీయుల జేబులకు చిల్లులు పడుతున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బి�
Donald Trump: హమాస్కు వార్నింగ్ ఇచ్చారు డోనాల్డ్ ట్రంప్. ఒకవేళ గాజాలో సాధారణ పౌరులను హమాస్ టార్గెట్ చేస్తే, అప్పుడు హమాస్పై మిలిటరీ చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రుత్ సోషల�
Rare Earth Minerals: అమెరికా, పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది. అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది అమెరికా. ఖనిజాలకు చెందిన తొలి షిప్మెంట్ జరిగింది. పాకిస్థాన్ షిప్మెంట్ చేసిన ఖనిజాల్లో యాంటిమో
Harjit Kaur: అమెరికాలో 33 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న సిక్కు మహిళ హర్జిత్ కౌర్ను డిపోర్టు చేశారు. 73 ఏళ్ల ఆ సిక్కు మహిళ పేరు హర్జిత్ కౌర్. కాలిఫోర్నియాలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు కొన్ని రోజుల క్రితం ఆమెను నిర�
భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకం విధించిన అనంతరం ప్రతిష్టంభనకు గురైన భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరిపేందుకు అమెరికా ప్రభుత్వ ప్రధాన సంధానకర్త బ్రెండన్ లిం�
Trump Tariffs | భారత్పై ఇప్పటికే సుంకాలను విచ్చలవిడిగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్పై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించాలని ఈయూ అధికారులను ట్రంప్ �
వైఫై సిగ్నల్స్తో గుండె వేగాన్ని కచ్చితంగా లెక్కగట్టే సరికొత్త టెక్నాలజీని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. వీరు అభివృద్ధి చేసిన ‘పల్స్-ఫై’అనే పరికరం.. 10అడుగుల దూరంలో ఉన్న వ్యక�
India suspend postal services to US | భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేయనున్నది. ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది.
Nikki Haley: భారత్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ పేర్కొన్నారు. ఇండియాను స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య భాగస్వామిగా భావించాలని ఆమె అన్నారు. న్యూస్వీక్ మ్యా�
పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్య�
భారత్పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించడంలో తర్కబద్ధత
Indian origin family Dies in US | భారత సంతతి కుటుంబాలకు చెందిన రెండు వృద్ధ జంటలు అమెరికాలో అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత కారు ప్రమాదంలో వారు మరణించినట్లు గుర్తించారు.