యుద్ధంతో అట్టుడుకున్న ఇరాన్ నుంచి తుర్క్మెనిస్థాన్, అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా వీరిని తుర్క్మెనిస్థాన�
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థి వీసాల చుట్టూ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో వ�
Indian Students | పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Indian Students | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో ఇరాన్ నిరంతరం అట్టుడుకుతోంది. దాంతో అక్కడున్న భారత విద్యార్థుల�
అమెరికాకు సంబంధించి స్టూడెంట్, బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసా పొందాలనుకునే భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. దేశంలో ఆయా ప్రధాన నగరాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూకు ఏడాదికి పైగా వేచి �
విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ విద
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ విదేశీయ�
అమెరికాకు వెళ్లి చదువుకుని తమ డాలర్ డ్రీమ్స్ను నెరవేర్చుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. అక్రమ వలసదారులపై అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా ఎక్క
Ashok Onkar | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడని ఎంసీపీఐ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి అడ్డుకున్నారు. స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్(ఎస�
భారత యువతకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్యలో కెనడా కోతలు విధిస్తున్నది. ఆ దేశ వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐర్సీసీ) ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 మంది భారత విద్యార్థులకు మాత్రమే స్టడీ ప�
విదేశాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలిచేందుకు భారతీయ బీమా కంపెనీలు ముందుకు వచ్చాయి. సాధారణం మెడికల్ కవరేజ్ని మించి ఈ కొత్త పాలసీలు ఉంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తా కథనంలో తె�
Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను న్యూయార్క్లోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో చదువుతున్న మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్(23)గా గుర్తించారు. ఈ
Credit Score | ప్రస్తుతం అనేకమంది భారతీయ విద్యార్థులకు విద్యా రుణం పొందడమే వారి విద్యాభ్యాస విజయానికి కీలకంగా మారింది. ఇట్టే విద్యా రుణాలను పొందవచ్చని చెప్తున్నా ఇప్పటికీ సరైన క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర లేకప