ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు కొనేరు హంపి, దివ్యదేశ్ముఖ్ మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతున్నది. శనివారం ఇరువురు తలపడ్డ తుది పోరు తొలి గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది.
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్ దివ్యదేశ్ముఖ్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అ
వరల్డ్ స్కాష్ చాంపియన్షిప్స్లో భారత ఆటగాళ్లు అన్హత్ సింగ్, అభయ్ సింగ్, వీర్ ఛత్రోని, రమిత్ టాండన్ శుభారంభం చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోటీలలో భాగంగా మహిళల సింగిల్స్లో 17 ఏండ్ల
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
Champions Trophy: పాక్ క్రికెట్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ వేదికల విషయంలో.. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. అందుకే భారత క్రికెటర్లను ఎవరూ హగ్ చేసుకోరాదు అని త
ICC | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ వుమెన్స్ క్రికెటర్స్ నామినేషన్ జాబితాను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో ఒక్క ఇండియన్ వుమెన్ క్రికెటర్ సైతం చోటు దక్కించుకోలేకపోయ
ఆస్ట్రేలియా పర్యటన కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే అక్కడికి ముందే వెళ్లిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు అతడిని ఆస్ట్రేల
పారిస్ ఒలింపిక్స్లో భారత ప్లేయర్లకు నోరూ ఊరించే రుచులు సిద్ధమయ్యాయి. గేమ్స్ విలేజ్లో సరైన ఆహారం లేక సతమతమవుతున్న మనోళ్లకు తాజ్మహల్, బాంబే రెస్టారెంట్లు అదిరిపోయే రీతిలో ఆహార పదార్థాలను అందిస్తు�
వెస్టిండీస్, అమెరికావేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్కు బయల్దేరి వెళ్లనుంది. రోహిత్శర్మ సారథ్యంలోని టీమ్ఇండియాలో హార్దిక్పాం డ్యా, సూర
World Cup 2023 | క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా సమయం రానే వచ్చింది. రేపటి (అక్టోబర్ 5) నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. గత వరల్డ్ కప్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ�
Asian Games 2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల రోయింగ్ విభాగంలో భారత్ ఐదో పతకం నెగ్గింది. మెన్స్ క్వాడ్రబుల్ స్కల్స్ విభాగంలో భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది.
ఉఫా (రష్యా): ప్రపంచ జూనియర్ రె జ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీ 76 కిలోల విభాగంలో పోటీ పడిన బిపాషా రజతం సాధించగా.. సిమ్రాన్ (50 కిలోలు), సిటో (55 కిలోలు) కా
భారత ప్లేయర్లకు పసందైన భోజనం టోక్యో: ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత ప్లేయర్లకు క్రీడా గ్రామంలోని భోజనం బాగా నచ్చిందట. గత ఒలింపిక్స్ అనుభవాలకు భిన్నంగా ఈసారి నిర్వాహకులు భోజనాల విషయంలో తగు జాగ్ర�