సౌతాంప్టన్:సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉండనున్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లే�
క్వారంటైన్లో కసరత్తులు చేస్తున్న భారత ఆటగాళ్లు ముంబై: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టు సభ్యులు కఠిన క్వారంటైన్లోనూ చెమట చిందిస్తున్నారు.
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ఈనెల 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్�