Dinesh Tripathi | భారత నావికాదళం చీఫ్ (Indian Navy Chief) గా బాధ్యతలు చేపట్టడానికి ముందు అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తన తల్లి రజ్నీ త్రిపాఠి పాదాలకు నమస్కరించారు. కొడుకు తన పాదాలను తాకగానే లేచి నిలబడిన తల్లి.. దినేశ్ త్రిపాఠి�
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపల బోటును, అందులో ఉన్న సిబ్బందిని ఇండియన్ నేవీ (Indian Navy) రక్షించింది. సుమారు 12 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు (Pakistan) చెందిన 23 మంది సిబ్బందిని రక్షించినట్లు అధ�
Somalian pirates | ఇటీవల అరేబియా సముద్రంలో పట్టుబడిన 35 మంది సోమాలియా సముద్ర దొంగలకు ముంబై సెషన్స్ కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ 35 మంది సముద్ర దొంగలు కొన్ని నెలల క్రితం సముద్రంలో ఓ వాణిజ్య నౌకను హైజాక్ �
Somali sea pirates | ఇటీవలే కాలంలో సముద్రపు దొంగలు (sea pirates) రెచ్చిపోతున్నారు. హిందూ మహాసముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత నేవీ వారి ఆటకట్టించింది.
భారత నావికా దళం సముద్ర భద్రతలో తన సత్తాను మరోసారి చాటిచెప్పింది. గత ఏడాది డిసెంబర్ 14న సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంవీ రుయెన్ నౌకను వీరోచితంగా పోరాడి కాపాడింది.
INS Kolkata | భారత నావికా దళం 35 మంది సముద్ర దొంగలను అదుపులోకి తీసుకుంది. సముద్ర దొంగలు హైజాక్ చేసిన MV Ruen వాణిజ్య నౌకను వారి చెర నుంచి విడిపించింది. ఇండియన్ నేవీ అధికారులు భారత యుద్ధ నౌక INS Kolkata లో వెళ్లి ఆపరేషన్ నిర్
Indian Navy Warship | సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది. దీంతో భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. బంగ్లాదేశ్ షిప్ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ పేర
Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది.
INS Jatayu | భారత నౌకాదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ (INS Jatayu) నేవీ బేస్ను బుధవారం ప్రారంభించింది.
అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగగా, భారత్ నేవీ వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న నౌకను, అందులోని సిబ్బందిని కాపాడింది. నౌకలో మొత్తం 23మంది సిబ్బంద�
Drugs Seized: సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్నినేవీ పట్టుకున్నది. గుజరాత్లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ను సీజ్ చేశారు. ఎన్సీబీతో కలిసి నేవీ ఆ ఆపరేషన్ చేపట్టింది.
Indian Navy | గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారి�