Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది.
INS Jatayu | భారత నౌకాదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ (INS Jatayu) నేవీ బేస్ను బుధవారం ప్రారంభించింది.
అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగగా, భారత్ నేవీ వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న నౌకను, అందులోని సిబ్బందిని కాపాడింది. నౌకలో మొత్తం 23మంది సిబ్బంద�
Drugs Seized: సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్నినేవీ పట్టుకున్నది. గుజరాత్లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ను సీజ్ చేశారు. ఎన్సీబీతో కలిసి నేవీ ఆ ఆపరేషన్ చేపట్టింది.
Indian Navy | గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారి�
Defense Ministry | భారత నావికా దళానికి తొమ్మిది సముద్ర నిఘా విమానాలు, కోస్ట్గార్డ్కు ఆరు గస్తీ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద దేశంలో 15 మారిటైమ్�
Shah Rukh Khan | గూఢచర్యం కేసులో ఖతార్లో అరెస్టయిన భారత మాజీ నావికుల విడుదలలో షారూఖ్ ఖాన్ పాత్రేమీ లేదని ఆయన టీమ్ వెల్లడించింది. షారూఖ్ ఖాన్ జోక్యంతోనే భారత నావికులు విడుదలయ్యారని మీడియాలో జరుగుతున్న ప్రచ�
ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి. మరికొన్ని యథావిధిగా సాగిపోతాయి. ఎవరు దేనికి అసలుసిసలు కర్తలు అనే విషయంలో కొంత గందరగోళం ఏర్పడటం సహజమే. ముఖ్యంగా వివాదం ఏర్పడినప్పుడు బాధ్యత అవతలివారి మీద�
Indian Navy: 2 రోజుల వ్యవధిలోనే మరో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఇండియన్ నేవీ. కొచ్చి సముద్ర తీరంలో సొమాలీ పైరేట్స్ హైజాక్ చేసిన అల్ నహీమ్ బోటోను రక్షించింది. భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఈ ఆప
INS Sumitra | సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారుల బోటు ‘MV ఇమాన్’ ను భారత యుద్ధ నౌక ‘INS సుమిత్ర’ రక్షించింది. ఆ బోటులోని 17 మంది సిబ్బందిని క్షేమంగా విడిపించింది. సముద్ర దొంగల నుంచి ఆయుధాలను లాక్కుని సో�
Rescue | ఇటీవల సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌకలోని మత్స్యకారులను రక్షించేందుకు భారత నేవీకి చెందిన యుద్ధనౌక INS సుమిత్ర వెళ్లింది. సముద్ర దొంగల చెర నుంచి మత్స్యకారులను విడిపించేందుకు రెస్క్యూ ఆపరేషన్�
INS Visakhapatnam | క్షిపణి దాడికి గురైన ట్యాంకర్ షిప్లో మంటలు చెలరేగాయి. భారతీయ సిబ్బంది ఉన్న ఆ నౌక సహాయం కోరగా ఇండియన్ నేవీ స్పందించింది. రెస్క్యూ కోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం (INS Visakhapatnam) యుద్ధ నౌకను పంపింది.