జలాంతర్గాముల విధ్వంసక యుద్ధ నౌక మాహే భారత నావికా దళం అమ్ములపొదిలోకి చేరింది. దీంతో నావికా దళం సత్తా మరింత పెరిగింది. దీనిని కొచ్చిలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది.
భారత నావికా దళంలోకి సోమవారం జలాంతర్గాముల విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఆండ్రోత్ ప్రవేశించింది. నావికా దళంలో ఇది రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్.
Androth: నౌకాదళంలోకి కొత్త యుద్ధ నౌక చేరింది. యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఆండ్రోత్ ఇవాళ జలప్రవేశం చేసింది. విశాఖపట్టణం నావల్ డాక్యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆ యుద్ధ నౌకను కమిషన్ చేశారు.
ప్రభుత్వ రంగ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ గురువారం భారత నావికా దళానికి అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ హిమగిరిని అందజేసింది. నావికా దళం చేపట
భారత నావికా దళంలో ఫైటర్ పైలట్గా శిక్షణ పొందిన తొలి మహిళగా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా నిలిచారు. దీంతో ఇండియన్ నేవీలో మహిళా ఫైటర్ పైలట్ల శకం ప్రారంభమైంది. నేవీ ఇచ్చిన ఎక్స్ పోస్ట్లో, సెకండ్ బేసి�
Karachi Port | ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) యుద్ధ నౌక (War Ship) సహా 36 షిప్లతో పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ పోర్టు (Karachi Port) ను దిగ్బంధించామని భారత నేవీ అధికారులు (Indian Navy officers) తెలిపారు.
DGMO | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు ఇవాళ మరోసారి ప్రెస్మీట్ నిర్వహించనున్నారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా బుధవారం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్ని ఈ దాడికి ఉపయ
Indian Navy | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దాంతో భారత్ సరిహద్దుల వెంట నిఘాను పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేవీ సిబ్బంది సముద్రంలో గస్తీ క�
Pahalgam attack | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. అంతేగాక ఈ విషయాన్ని సోషల�