Delhi Rains : శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీలోని జనజీవనాన్ని స్తంభింపజేసింది. సాయంత్రం కూడా చినకులు పడుతుండడంతో, భారత వాతావరణ శాఖ (IMD) ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది
HYDRAA | హైడ్రా అనేది ఒక ప్రత్యేక విభాగమని, జీహెచ్ఎంసీలో భాగం కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గతంలో ఈవీడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో ఒక విభాగం ఉండేదని, అప్పుడు ఐఏఎస్, కమిషనర్లు ఉండేవారని, ఇప్పుడు ఒక సెపర�
చేనేత కార్మికుల చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత చేయూత స్కీమ్కు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.450కోట్లను ప్రతిపాదించగా,
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మొట్టమొదటిసారిగా శబరిమల యాత్రికుల కోసం స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. అమర్నాథ్, చార్ధామ్లలో మాదిరి ‘శబరిమల’ యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ఐఎం
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీరం వైపు దూసుకొస్తున్నది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనా డు ప్రభు�
Heavy Rains | రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిక్నిక్కు వచ్చిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లపై కొందరు దుండగులు దాడి చేసి, వారి స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. చు�
అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్ తీరం, పరిసర పాకిస్థాన్ ప్రాంతాల్లో ‘అస్నా’ సైక్లోన్గా మార్పు చెందిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది.
Heatwave | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో హీట్వేవ్స్ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం శనివారం తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటకకు చేరింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు భారత వాతావరణశాఖ తెల
Delhi Storm | దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను (Delhi Storm) కుదిపేసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మరో వారంపాటు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్�