భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పల�
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవ్వటంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.
Heat wave | తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా, మిగతా జిల్లాల్లో 39 డి
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ�
ఈ ఏడాది నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం 46.6 సెం.మీ కాగా.. 68.2 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) తెలిపింది. జూన్ 1 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో 21.6 సెం.మీ అధిక వ�
రుతుపవనాల ప్రవాహం నుంచి బిపర్జాయ్ తుఫాను వేరుపడిందని, రుతుపవనాలపై ఇక తుఫాను ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం తెలిపింది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్నినో ప్రభావం వర్షపాతంపై ఉండబోదని స్ప
వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. ప్రస్తుతం కేరళను తాకిన ఈ రుతుపవనాలు ఈ నెల 16, 17 తేదీల్లో తెలుగు రాష్�
నైరుతి రుతుపవనాలు శుక్రవారానికి కేరళను తాకేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు బుధవారం తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను రుతుపవనాల కదలికలపై ప్రభావం చూ
దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికి పోతున్నది. వాయవ్య, మధ్య, తూర్పు భారతంలో దట్టమైన పొగ మంచు తెరలు అలముకోవటంతో రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 8,11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.