కోల్కతా : ని, మే 8 ఉదయం నాటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం పేర్కొన్నది. ఇది అల్పపీడనంగా మారి, ఆ తర్వాత మధ్య బంగాళా ఖాతం వైపు పయనిస్తూ తుఫానుగా మారుతుందని పేర్కొన్నది. అల్పపీడనంగా మారిన తర్వాత దాని పయనం, తీవ్రతకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఆదివారం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జాలర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.