బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫానుగా మారిందని, దానికి ‘హమూన్'గా పేరు పెట్టారని భారత వాతావరణశాఖ మంగళవారం వెల్లడించింది. హమూన్తో ఒడిశా తప్పా భారత తీరంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేసింది.