హంగోర్ అనే పేరు చరిత్రను గుర్తుచేస్తుంది. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ హంగోర్ భారత్కు చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచివేసింది. స్వాతంత్య్రం తర్వాత
Ind vs Pak | భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్
Weather | మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన త�
ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఉపశమనం కలిగించే ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఎండ తీవ్రత పెద్దగా కనిపించలేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్న టి వరకు 37 డిగ్రీలకు చేరుకున్న పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వర కు న�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ రాష్ర్టాలపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Weather Update | ఆగ్నేయ బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత ప్రభుత్వం బంగాళాఖాతం ప్రాంతంపై ఈ నెల 5, 6 తేదీల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 3,190 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్మెన్)ను జారీ చేసింది.
NOTAM | బంగాళాఖాతం (Bay of Bengal) పై భారత్ నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమని ఎయిర్లైన్లకు నోటీసులు (NOTice to AirMen) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోట
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్ర�
Indian Navy : మరో నేవీ బేస్ (నౌకాదళ స్థావరం) ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. పొరుగునే ఉండి, ప్రమాదకరంగా మారుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. వాయుగుండం తుఫానుగా మారితే ‘ఒర్ణబ్' అని పేరు పెడుతామని వెల్లడించింది.