Heavy Rains | బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 23, 24తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా- పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనంతో పాటు మరో ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింద
బంగాళాఖాతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మయన్మార్ కోస్తా తీరానికి ఆవల బంగాళాఖాతంలో రెండు పడవలు బోల్తాపడిన ప్రమాదంలో 500 మంది రోహింగ్యా శరణార్థులు మరణించారు. సంఘర్షణ ప్రభావిత రఖైన్ రాష్ట్రం, బంగ్లాదేశ్
Monsoon | ఎల్నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు (Monsoon) సరిగా విస్తరించక వానలు కరువయ్యాయి. వానలు లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఇన్నాళ్లు మందగించిన నైరుత�
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం (Vayugundam) గా మారింది. ప్రస్తుతం ఇది బాలాసోర్కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణ-నైరుత
హంగోర్ అనే పేరు చరిత్రను గుర్తుచేస్తుంది. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ హంగోర్ భారత్కు చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచివేసింది. స్వాతంత్య్రం తర్వాత
Ind vs Pak | భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతం (Bay of Bengal) లో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం (Pakistan Navy) సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. చైనా (China) సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్
Weather | మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన త�
ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఉపశమనం కలిగించే ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల రెండో వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఎండ తీవ్రత పెద్దగా కనిపించలేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్న టి వరకు 37 డిగ్రీలకు చేరుకున్న పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వర కు న�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ రాష్ర్టాలపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.