వర్షాకాలం ప్రారంభ సీజన్ జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేవని, కానీ ఆగస్టు, సెప్టెంబర్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చి ఇప్పటికీ జోరుగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తె�
Heavy Rains | ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది.
తెలుగు రాష్ర్టాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే ఈ సీజన్లో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడగా.. బుధవారం మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికి
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Heavy Rains | వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో వారంపాటు వర్షాలు జోరుగా కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. సోమవారం అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆ
వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇది రానున్న 24గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వివిధ మార్గా ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభా లు నేలకొరగడం�
రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి 12.11 గంటల సమయంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస�
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేవని, అందుకే వర్షాలకు బ్రేక్ పడిందని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారం నుంచి పది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం దాదాపు లేదని తెలిప