రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. మంగళవారం ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే మరో 26 పైసలు పడిపోయి 86.57 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల భయం.. అంతర్జాతీయ మార్కెట్ను ఆవరించడంతో క�
రోజురోజుకూ పెరుగుతూ.. రికార్డులతో కదం తొక్కిన బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. సోమవారం దేశీయ మార్కెట్లో భారీగా పడిపోయాయి. ఈ ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు ఏకంగా రూ.1,300 తగ్గిం�
ఐఫోన్, ఐపాడ్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్కు భారతీయ మార్కెట్లోనూ కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా భారీగా ఆదాయం నమోదైంది.
చైనాకు చెందిన ఈవీ కంపెనీ బీవైడీ.. భారతీయ మార్కెట్లో పట్టు సాధించేందుకు రూటు మార్చింది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశీయంగా ఓ ఉత్పాదక కేంద్రాన్ని పెట్టాలనుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరా�
బరువు తగ్గటంలో అద్భుత ఔషధంగా భావిస్తున్న ‘టర్జెపటైడ్' ఔషధం.. త్వరలో భారత్లోనూ అందుబాటులోకి రాబోతున్నది. భారత్లో ఈ ఔషధం అమ్మకాలకు సంబంధించి ఫార్మా కంపెనీ ‘ఇలి లిల్లీ’కి కేంద్రం త్వరలోనే గ్రీన్ సిగ్�
ఓలా ఎలక్ట్రిక్..ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తొలిసారి స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ఆ�
వివో భారత్ మార్కెట్లో బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ శ్రేణిలో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రత్యేక ధర కింద రూ. 13,499కి ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని ఈ 5జీ స్మార్ట�
నూతన ఎలక్ట్రిక్-వెహికిల్ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశ
Lava : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా తొలి స్మార్ట్వాచ్ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. భారత్కే ప్రత్యేకంగా లాంఛ్ చేసే ఈ స్మార్ట్వాచ్లో ఏఐ ఫీచర్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని �
భారత్లో సెమికండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేదానిపై ప్రధానితో చర్చించాను. అహ్మదాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనంద్ వద్ద 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమికండక్టర్ ప్లాంట్ను నెలకొల్పబో