Under -19 Asia Cup : ఈ ఏడాది ఆఖర్లో క్రికెట్ మ్యాచ్ల సందడి మొదలుకానుంది. ఇప్పటికే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారుకాగా.. అండర్ -19 ఆసియా కప్లు కూడా అదే సమయంలో జరుగనున్నాయి.
ఆధునిక కాలంలో ఎవరూ ఊహించని రీతిలో హెజ్బొల్లాపై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వినూత్నమైన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో ఆ సంస్థకు భారీ
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ఖాన్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం సన్నద్ధమవుతున్న సర్ఫరాజ్కు గురువారం జరిగిన నెట్ ప్రాక్టీస్లో మోచేతికి గాయమైంది.
మహిళల ఆసియా కప్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం మన అమ్మాయిలు 13-0తో థాయ్లాండ్ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు.
దేశీయ వాణిజ్య ఎగుమతులు గత నెల అక్టోబర్లో నిరుడుతో పోల్చితే 17.25 శాతం పెరిగి రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 39.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వాణిజ్య లోటు కూడా 27.14 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం.
భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.
ICC : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. బీసీసీఐ పట్టుపడుతున్నట్టు హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్ర�
భారత యువ క్రికెటర్ తిలక్వర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫామ్లేమితో ఇన్ని రోజులు తడబడ్డ తిలక్..సఫారీల పనిపట్టాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చ
IND vs SA 3rd T20 : దక్షిణాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్ మెరుపు సెంచరీని మరువకముందే మరో భారత కుర్రాడు శతక గర్జన చేశాడు. సిరీస్లో ముందంజ వేయాలంటే గెలవక తప్పని మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(1
IND vs SA 3rd T20 : పొట్టి ఫార్మాట్లో వరుసగా రెండు సెంచరీతో రికార్డు సృష్టించిన సంజూ శాంసన్(0) మళ్లీ డకౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అతడు సెంచూరియన్ వేదికగా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డక�
Womens Under - 19 Asia Cup : మహిళల అండర్ - 19 ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ మెగా టోర్నీ మలేషియా (Malaysia) వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు కానుంది.
World's Most Polluted Cities | భారత్లోని పలు నగరాల్లో కాలుష్యం పెరుగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. ఫలితంగా జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీతోపాటు మరో �