ప్రపంచ క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా దిగ్గజ పేసర్ అని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కొన్నానని తాను తన మనుమలు, మనుమరాళ్లతో గర్వంగా చెప్పుకుంటానని త
breach at Bangladesh mission | బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులపై దేశంలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. త్రిపుర రాజధాని అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్
హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇస్కాన్కు (ISKCON) చెందిన హిందూ పూజారులు, సభ్యులను అరెస్టు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మైనార�
Champions Trophy | వచ్చ ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ వెంట్కు టీమిండియాను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని సూచించిం
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్గా తన సన్నిహితుడు కాష్ పటేల్ను అమెరికా కొత్త అధ్�
అండర్-19 యూత్ ఆసియాకప్లో భారత్కు పరాభవం ఎదురైంది. శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యఛేదనలో యువ భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగు�
అడిలైడ్ టెస్టుకు సన్నాహంగా భారత్, ప్రైమినిస్టర్ లెవన్ మధ్య ఏర్పాటు చేసిన ప్రాక్టీస్పై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. తొలిరోజు శనివారం ఎడతెరిపిలేని వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఉద య�
Snake Bites | ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్, గుండెజబ్బులు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అయితే, మరికొన్ని సమస్యలతోనే ఏటా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఒకటి పాముకాటు మరణాలు. ప్రపంచవ్యాప్�
Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్
Asia Cup Under-19: భారత్తో జరుగుతున్న అండర్-19 ఆసియాకప్లో 282 పరుగుల టార్గెట్ విసిరింది పాకిస్థాన్. పాక్ బ్యాటర్ షాజైబ్ ఖాన్ 159 రన్స్ చేశాడు.
అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.