UNESCO | ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్ బోర్డులో భారత్ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో
న్యూఢిల్లీ, నవంబర్ 17: లంచం ఇవ్వకుంటే పని జరగని దేశాల్లో భారతదేశం పరిస్థితి గతేడాదితో పోల్చితే మరింత దిగజారింది. లంచం సూచీ(బ్రైబరీ ఇండెక్స్)లో ఇండియా 77వ ర్యాంకు నుంచి 82వ స్థానానికి పడిపోయింది. లంచ వ్యతిరే
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు కాంస్యం దక్కింది. ఢాకా వేదికగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్ తుది పోరులో భారత త్రయం రిషబ్ యాదవ్, అభిషేక్ వర్మ, అమన్ సైనీ 235-223 తేడాతో నవాజ్ అహ్మద్ రకిబ్�
Covid-19 | దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్గా
డీమానిటైజేషన్, డిజిటలైజేషన్ బేఖాతర్ గరిష్ఠస్థాయిలో నగదు చెలామణీ న్యూఢిల్లీ, నవంబర్ 15: డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) జరిగి ఐదేండ్లు దాటిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణీ ప్రతీ ఏడాదీ
డిసెంబర్ 3న ప్రారంభం న్యూఢిల్లీ, నవంబర్ 15: మూడోవిడత భారత్ బాండ్ ఈటీఎఫ్లు డిసెంబర్ 3 నుంచి జారీకానున్నాయి. డిసెంబర్ 9తో ముగిసే ఈ ఆఫర్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాలన్నది కేంద్ర ప్ర�
2026 నాటికి చేరుకోనుందంటున్న సర్వే న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలో ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఇంటి నుంచే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉండటంతో ఎగబడి కొనుగో�
న్యూఢిల్లీ, నవంబర్ 15: వ్యవసాయ, నిర్మాణ రంగానికి చెందిన ఉత్పత్తుల సంస్థ ఎస్కార్ట్..ట్రాక్టర్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఈ నెల 21 నుంచి ట్రాక్టర్ ధరలను పెంచుతున్నట్లు సోమవారం తాజాగా ప్రకటించింది. కమోడ�
న్యూఢిల్లీ, నవంబర్ 15: కరోనాతో ఢీలాపడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 43 శాతం వృద్ధి నమోదైంది. 35.65 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇదే నెలలో దిగుమత�
దుబాయ్: ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వ�
న్యూఢిల్లీ: భారత్కు ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. రష్యన్ ఫెడరల్ సర్వీసెస్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని ప్రకటిం�