Covid-19 | దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని
Corona vaccines: రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 129 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2021, జనవరి 16న
కంపెనీ చైర్మన్ అర్వింద్ కృష్ణ న్యూఢిల్లీ, నవంబర్ 19: అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం భారత్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశంలో మరిన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తామ�
భారత్లో ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ‘password’ సాధారణ పాస్వర్డ్లతో సైబర్ దాడుల ముప్పు నార్డ్పాస్ సంస్థ హెచ్చరిక న్యూఢిల్లీ, నవంబర్ 18 : ప్రస్తుత టెక్ యుగంలో ఈమెయిల్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్�
టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే టాప్ ప్రజా సమస్యలపై స్పందనలో తొలి స్థానం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే వెల్లడి నేరమేదైనా పక్కా న్యాయం, ప్రమాదమేదైనా తక్షణ సహాయం. జవాబుదారీతనంలో మేటి, సత్ప్రవర్తనలో రా�
న్యూఢిల్లీ, నవంబర్ 18: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ స్లావియాను పరిచయం చేసింది. ఫోక్స్వ్యాగెన్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ విడుదల చేసిన రెండో మోడల్ ఇది కావ�
వాషింగ్టన్, నవంబర్ 18: రెమిటెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత్లోకి 87 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్స్లు వచ్చాయని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. గతేడాద�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా మరో గ్రామాన్ని నిర్మిస్తోందని వచ్చిన వార్తలపై ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రత
బెంగళూరు: యాంప్లిట్యూడ్ విడుదల చేసిన మొదటి ప్రోడక్ట్ రిపోర్ట్ -2021 ద్వారా ఆసియా పసిఫిక్ నుంచి నెక్స్ట్ ఫైవ్ హాటెస్ట్ ప్రోడక్ట్స్ లో కూ యాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వినియోగదారులు తమ మాతృభాషలో తమ భావాలను వ్య