ప్రపంచ మేటి కంపెనీలకు భారత సారథులు ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ మైక్రోసాఫ్ట్కు నాదెళ్ల, ఆల్ఫాబెట్కు పిచాయ్.. భారతీయుల ప్రతిభకు దక్కుతున్న గుర్తింపు సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో భారత్ ప�
చెన్నై, నవంబర్ 30: ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల్ని కలిగిన వాహన సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశంలో హైదరాబాద్తోసహా 8 నగరాల్లో డీలర్షిప్ల్ని విస్తరిస్తున్నది. హైదరాబ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్ధ క్రమంగా పుంజుకుంటోంది. 2022 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ అంచనాలకు అనుగుణంగా 8.45 శాతం వృద్ధి కనబరిచింది. ఆర్ధిక కార్య�
Admiral R Hari Kumar takes charge as new Navy chief | నేవీ చీఫ్గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. ఆ తర్వాత ఆయన
Coronavirus | దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు. మరో 10,116 మంది కరోనా నుంచి
Covid-19 | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి ఎనిమిది వేలకు తగ్గాయి. నిన్నటికంటే అవి 21 శాతం తక్కువని
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ): ప్రపంచంలోనే వీధి కుక్కలు, పిల్లులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ జంతువులు దేశంలో దాదాపు 8 కోట్ల వరకు ఉండగా.. వాటిలో 6.2 కోట్లు వీధి కుక్కలు,