Covid 19 | దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 285 మంది మరణించారు. మరో 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఈ నెల 19న మధ్యాహ్నం సాక్షాత్కారంకోల్కతా, నవంబర్ 13: ఈ నెల 19న(శుక్రవారం) అత్యంత అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. గడిచిన 580 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత సుదీర్ఘ కాలం పాటు గ్రహణం కనిపించనున్నది. ఈశాన్�
20 Indian fishermen released from Landhi jail, to be released at Wagah border | భారత్కు చెందిన 20 మంది జాలర్లను కరాచీలోని లాంధీ జైలు నుంచి పాకిస్థాన్ శనివారం విడుదల చేసింది. వారిని ఆదివారం
తిరువనంతపురం: కరోనా మహమ్మారి కాలంలో దేశంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీవోడీ) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. 14వ హ్యాకింగ్, సైబర్సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘C0c0n’ను కేరళ పోలీ�
ట్రోఫీ అందజేసిన క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల దివ్యాంగుల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన నిర్ణయాత
ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనబడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వందకు పైగానే ఉన్నది. మంగళవారం తెలంగాణ రాజధాని హైదరా�
సూపర్ 12లో లాస్ట్ మ్యాచ్ త్వరలో ప్రారంభం కానుంది. భారత్, నమీబియా మధ్య పోరు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే.. ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలిచినా కూడ
Congress slams Centre for 9.5 lakh deaths by suicide in last 7 years | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో దేశంలో 9.5లక్షల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అచ్ఛే దిన్ హామీతో అధికారంలోకి వచ్చిన