న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 285 మంది మరణించారు. మరో 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,44,37,307కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918గా ఉంది. మరణాల సంఖ్య 4,63,530కి చేరుకుంది. ఇప్పటి వరకు 3,38,37,859 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేరళలో గడిచిన 24 గంటల్లో 6,468 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23 మంది మరణించారు. ఇప్పటి వరకు 112.01 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
India reports 11,271 #COVID19 cases, 11,376 recoveries & 285 deaths in last 24 hours as per Union Health Ministry.
— ANI (@ANI) November 14, 2021
Case tally: 3,44,37,307
Active cases: 1,35,918
Total recoveries: 3,38,37,859
Death toll: 4,63,530
Total Vaccination: 1,12,01,03,225 (57,43,840 in last 24 hours) pic.twitter.com/gifQKu0x0h