IND vs PAK | అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న దాయాదుల మధ్య అహ్మ�
ఎమర్జింగ్ ఆసియాకప్లో యువ భారత్కు భంగపాటు ఎదురైంది.ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ 128 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇ�
ఆసియాకప్ షెడ్యూల్పై సందిగ్ధతకు తెరపడింది. బుధవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్న ఆసియాకప్ను వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన
IND vs PAK | భారత్, పాక్ మ్యాచ్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలుఅహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ మ్యాచ్కు యమా క్రేజ్ కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదుల పోరు�
క్రీడ ఏదైనా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఐసీసీ టైటిల్ సాధనలో తడబడుతున్న భారత జట్టు ఈసారి ప్రపంచకప్�
‘ఆడలేక మద్దెల ఓడు’.. అన్నట్లుంది పాకిస్థాన్ పరిస్థితి. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్తో టీమ్ఇండియాను గెలిపించగా..
ఉత్కంఠతో మునివేళ్లపై నిల్చోవడం అంటే ఏంటో.. ఒత్తిడిలో నరాలు తెగడం అంటే ఎలా ఉంటుందో.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసినవాళ్లనడిగితే సరిగ్గా అర్థమై ఉంటుంది.
ప్రపంచ క్రికెట్కే వన్నెతెచ్చే అసలు సిసలు సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగం గా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. పేస్కు స్వర్గధామమైన మెల్బోర్న్ �
India vs Pakistan T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయినట్లు ఐసీసీ తెలిపింది. అద
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నా
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాకిస్తాన్లు ఈనెల 28న తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కంటే ముందే జరుగనున్న దాయాదుల పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా
టీమిండియాతో పాటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈనెల 27 నుంచి మొదలుకానున్న ఆసియా కప్-2022కు టికెట్ల విక్రయాన్ని రేపటి (ఆగస్టు 15) నుంచి ప్రారంభించనున్నట్ట�
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి క్రికెట్ ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కాబోయే కామన్వెల్త్ క్రీడలకు క్రీడాకారులు సమాయత్తమవుత�
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో తమ ప్రయాణం ఆరంభించనుంది. అయితే అంతకుముందే ఇరు జట్ల అభిమానులకు దాయాది దేశాల సమరం �