బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మె
Virat Kohli | కోహ్లీ అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాడు. కానీ సీనియర్ జట్టులోకి వచ్చాక అతడికి ఆ అవకాశం రాలేదు. 2008 తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు. 2012 అనంతరం ఇరుదేశా�
మహిళల ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. శుక్రవారం దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దాయాదిని
ప్రతి రెండేండ్లకోమారు జరిగే మహిళల ఆసియా కప్నకు వేళైంది. శుక్రవారం నుంచి దంబుల్లా (శ్రీలంక) వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆసియాలోని 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్న ఈ టోర్నీలో నేపాల్-యూఏఈ
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ అద్భుత విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. వేదిక ఏదైనా విజయం మనదే అన్న రీతిలో టీమ్ఇండియా మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగ�
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు ఒక్కో టికెట్ను 20 వేల డాలర్లకు అమ్ముతున్నారట. దీన్ని ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ఖండించారు. అమెరికాలో క్రికెట్ను ప్రోత్సహిస్తున్నారా లే�
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్.. భారత్ను ఎలాగైనా తమ దేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి వేద
Rohit Sharma: తటస్థ వేదికపై పాకిస్థాన్తో టెస్టు క్రికెట్ ఆడేందుకు తనకు ఏమీ ఇబ్బంది లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే రసవత్తరంగా ఉంట
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అమెరికా, కెనడా మధ్య జూన్ 1న జరగనున్న మ్యాచ్తో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన�
U-19 Asia Cup: ఇండియా అండర్ - 19 వర్సెస్ పాకిస్తాన్ అండర్ - 19 మధ్య దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్లో విఫలమవడంతో..
ప్రపంచ కప్ కోసం ఏడేండ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోంది. హైదరాబాద్లో అభిమానుల ప్రేమకు, ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లకు అహ్మదాబాద్�
India vs Pakistan: ఇండో, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అంతా రెఢీ అవుతోంది. అక్టోబర్ 15వ తేదీన జరగనున్న ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, హీరో రజినీకాంత్లకు .. బీసీస�
ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరుగనున్న భారత్, పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వెల్లడించింది.
India Vs Pakistan : వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ కోసం అధిక స్థాయిలో టికెట్ ధరను వసూల్ చేస్తున్నారు. కొన్ని టికెట్లు 57 లక్షలకు అమ్ముడైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వయాగోగో వెబ్సైట్ ద్వారా ఆ మ్యాచ్ కోస�