IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయి వేదికగా ఆదివారం జరుగనున్నది. బంగ్లాదేశ్తో గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టింది టీమిండియా. మరో వైపు ఆతిథ్య జట్టు ప
స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి భంగపడ్డ పాకిస్థాన్కు భారత్తో కీలక పోరు ఎదుట భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్న�
Champions Trophy | భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. టోర్నీ ఎక్కడ జరిగినా..? వేదిక ఏదైనా రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు మాత్రం కిక్కిరిసిపోవాల్సిందే. గతంలో పలుసార్లు ఈ విషయం నిరూప�
దాయాదుల క్రికెట్ సమరానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మ్యాచ్ జరిగే రోజు ఉన్న పనులన్నీ పక్కనబెట్టి క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ పోరును నేరుగా స్టేడియంలో
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మె
Virat Kohli | కోహ్లీ అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాడు. కానీ సీనియర్ జట్టులోకి వచ్చాక అతడికి ఆ అవకాశం రాలేదు. 2008 తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు. 2012 అనంతరం ఇరుదేశా�
మహిళల ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. శుక్రవారం దంబుల్లా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దాయాదిని
ప్రతి రెండేండ్లకోమారు జరిగే మహిళల ఆసియా కప్నకు వేళైంది. శుక్రవారం నుంచి దంబుల్లా (శ్రీలంక) వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆసియాలోని 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్న ఈ టోర్నీలో నేపాల్-యూఏఈ
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ అద్భుత విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. వేదిక ఏదైనా విజయం మనదే అన్న రీతిలో టీమ్ఇండియా మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగ�
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు ఒక్కో టికెట్ను 20 వేల డాలర్లకు అమ్ముతున్నారట. దీన్ని ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ఖండించారు. అమెరికాలో క్రికెట్ను ప్రోత్సహిస్తున్నారా లే�
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్.. భారత్ను ఎలాగైనా తమ దేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి వేద
Rohit Sharma: తటస్థ వేదికపై పాకిస్థాన్తో టెస్టు క్రికెట్ ఆడేందుకు తనకు ఏమీ ఇబ్బంది లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే రసవత్తరంగా ఉంట
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అమెరికా, కెనడా మధ్య జూన్ 1న జరగనున్న మ్యాచ్తో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన�