హైదరాబాద్: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో టెన్షన్. ఇక టీ20 వరల్డ్కప్లో ఆ రెండు జట్లు తలపడితే ఉత్కంఠమే. సోషల్ మీడియా జోరుగా సాగుతున్న ఈ రోజుల్లో ఆ వత్తిడిని తట్టుకోవడం కూడా కష్టమ�
దుబాయ్: టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు టైమ్ దగ్గర పడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఈ దాయాదులు బిగ్ ఫైట్లో తలపడనున్నారు. ఏ వరల్డ్కప్లో అయినా ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ అంట�
ఇండియా, పాకిస్థాన్( India vs Pakistan ) మధ్య టీ20 వరల్డ్కప్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో రెండు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈసారి టీ20 వరల్డ్కప్( T20 World Cup ) మ్యాచ్ ఆరంభమే అదరిపోనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే హైవోల్టేజ్ మ్యాచ్తోనే టోర్నీ ప్రారంభం కాబోతోంది.
ముంబై: సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు ఓ అద్భుతం జరిగింది. ఇండియన్ క్రికెట్లో ఎవరూ ఊహించని, కనీవినీ ఎరగని అద్భుతమది. 1983లో ఏమాత్రం అంచనాల్లేని కపిల్ డెవిల్స్.. రెండుసార్ల విశ్వవిజేతను మట్టి క
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�