ముంబై: సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు ఓ అద్భుతం జరిగింది. ఇండియన్ క్రికెట్లో ఎవరూ ఊహించని, కనీవినీ ఎరగని అద్భుతమది. 1983లో ఏమాత్రం అంచనాల్లేని కపిల్ డెవిల్స్.. రెండుసార్ల విశ్వవిజేతను మట్టి క
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
ఇస్లామాబాద్: సచిన్.. 16 ఏళ్ల వయసులోనే నువ్వు ప్రపంచ అత్యుత్తమ బౌలర్లతో పోరాటం చేసిన యోధుడివి. నువ్వు కచ్చితంగా కొవిడ్-19ను సిక్స్ కొట్టగలవు అని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడ�
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్లో టీ20 వరల్డ్కప్కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్�
ఇస్లామాబాద్: క్రికెట్ లవర్స్కు యాషెస్ను మించిన మజా అందించేది ఇండియా, పాకిస్థాన్ సిరీసే. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్లో జరిగే యుద్ధానికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా రెండు దేశ