సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని ఇండియా విజయంతో ముగించింది. బుధవారం జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్లో ఇండియా 4-1 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ఇండియా తొలి పోరులో 1-4తో చైనీస్ తైపీ చేతిలో, రెండో �
India vs Australia | భారత్ – ఆస్ట్రేలియా మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో.. ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి.. 200 మార్క్ని దాటింది.
India VS Australia | భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.
India VS Australia | ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో భారత్(india) కష్టాలో పడింది.. 10 ఓవర్లు ముగియకముందే టీమ్ఇండియా 5 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ కుప్పకులింది.
India VS Australia మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఊపుమీదున్న భారత్.. ఆదివారం వైజాగ్లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. బామ్మార్ది పెళ్లి వల్ల తొలి మ్యాచ్కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ రె
Ind VS Aus | బోర్డర్-గవాస్కర్ సిరీస్ను చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. వన్డే వార్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ క్రమంలో టా�
ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో మనవాళ్లే చిక్కుకోవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైంది. సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొ�
ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టారు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపారు. ఆరంభంలో క్రిజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన ఈ జోడీ.. కుదురు�
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో టెస్టు పూర్తి స్థాయి ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్నది. ఈ టెస్టుకోసం అమ్మకానికి పెట్టిన టిక్కెట్లన్నీ అమ్ముడు పోయాయని ఢిల్లీ క్రికెట్ సంఘం వెల్లడించింది.
మహిళల అండర్-19 క్రికెట్ టీ20 ప్రపంచకప్లో శనివారం భారత్కు తొలి ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఉప్పల్లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలకపోరు జరుగుతుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రికి ఇండియా - ఆస్ట్రేలియా జట్ల టీ20 మ్యాచ్ జరగనుంది. క్రికెట్ వీక్షించేందుకు వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకొని, రేపు రాత్రికి మెట్రో రైళ్ల సేవలను పొడిగించార
TSRTC | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగబోయే క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడనున్న భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. సాయంత్రం అస్తమించే సూర్�