వన్డే ప్రంపచకప్ ఫైనల్కు అంపైర్లు ఖరారయ్యారు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్లోని ప్రపంచలోనే అతిపెద్దదైన క్రికెట్ మైదానంలో జరుగనున్న తుదిపోరుకు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటి
World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC World Cup Final) తుది సమరానికి భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమైపోయాయి. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ (Ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపం
Amitabh Bachchan | బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఏ విషయంలోనైన తనదైన శైలిలో స్పందించి అందరిని ఆకట్టుకుంటాడు. అయితే ఇలా సరదాగా చేసిన ఒక పోస్�
Indian Air Force | భారత ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ (Surya Kiran aerobatic Team Rehearsals) అహ్మదాబాద్ (Ahmedabad) స్టేడియం వద్ద రిహార్సల్స్ (Surya Kiran aerobatic Team Rehearsals)ను మొదలు పెట్టేసింది. స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్క్రాఫ్ట్ల�
Rajinikanth | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అహ్మదాబాద్ ( Ahmedabad)లోని వేదికగా భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగే ఫైనల్స్ మ్యాచ్లో టీమ్ఇ
World Cup Final | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final)కు చేరింది. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ ( Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోర�
IND vs AUS T20I: టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు సీనియర్లకు ఈ సిరీస్కు విశ్రాంతినివ్వనుండటంతో పాటు గత ఏడాది కాలంగా టీ20లలో భారత్ను నడిపిస్తున్న హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా
వన్డే వరల్డ్కప్లో టీమ్ఇండియా తొలి విఘ్నాన్ని అధిగమించింది. ఐసీసీ టోర్నీల్లో కొరుకుడు పడని కంగారూలపై మనవాళ్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు!
మొదట బౌలర్లు రాణించి ఆసీస్ను రెండొందల లోపే కట్టడి చేస్తే.. ఛ
Suryakumar Yadav | ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సూర్యపకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సుల కొట్టి.. స్కోరు �
TeamIndia | ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమ్ఇండియా (TeamIndia) దుమ్మురేపుతోంది. ఇటీవలే ఆసియాకప్ను చేజిక్కించుకున్న భారత్.. తాజాగా వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా (Australia )ను చిత్తు చేసింది. ఒక మ్యాచ్ మిగిలుండగ�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకున్న హైదరాబాద్కు.. ఈ సీజన్లో బీసీసీఐ మరో రెండు మ్యాచ్లు కేటాయించింది. వరల్డ్కప్ ఫస్ట్ మ్యాచ్, లా
దశాబ్ద కాలంగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకునేందుకు టీమ్ఇండియా పోరాడుతున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల ప్రపంచ రికార్డు చేజింగ్లో భారత్ 164/3తో నిలిచింది. భారత విజయానికి చివరి రోజు 90 ఓవర్లలో 280 �
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పైనల్లో భారత టాపార్డర్ తేలిపోయింది. నాణ్యమైన పేస్ను ఎదుర్కోలేక మనవాళ్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు పిండుకున్న చోట మనవాళ్లు ఒక్కో పర�
వేసవిలో పొట్టి ఫార్మాట్ మజా ఆస్వాదించిన అభిమానులు ఇక టెస్టు మోడ్లోకి మారిపోతున్నారు. బుధవారం నుంచి ఓవల్ వేదికగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. 2021-23 సర్కిల్లో నిలకడైన ప�