IND vs AUS: గురువారం నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత్.. కంగారూలతో తాడో పేడో �
CWC 2023: 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీని స్టేడియాలకు వచ్చి చూసినవారి సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత్లోని పది నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చ�
Sanju Samson: సోమవారం రాత్రి ఆలిండియా సెలక్షన్ కమిటీ.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కేరళ బ్యాటర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే సంజూ శాంసన్కు మరోసార�
Suryakumar Yadav: ఈనెల 23 నుంచి స్వదేశంలో భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. 23న విశాఖపట్నం వేదికగా భారత్ – ఆసీస్ మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది.
భారత్కు భంగపాటు! ముచ్చటగా మూడోసారి విశ్వ విజేతగా నిలువాలనుకున్న టీమ్ఇండియాకు నిరాశ తప్పలేదు. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో అదరగొట్టే ప్రదర్శనతో ఫైనల్ చేరిన రోహిత్ సేన తుదిపోరుల�
INDvsAUS Live: వరుసగా పది మ్యాచ్లలో గెలిచి ఫైనల్ చేరినా అభిమానుల్లో ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ రోహిత్ సేన తుది మెట్టుపై బొక్క బోర్లా పడింది.
INDvsAUS Live: నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం నీలి సముద్రమయమైంది. దేశం మొత్తం ఈ మ్యాచ్ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓ సెంటిమెంట్ భారత్కు అనుకూలంగా వచ్చింది.
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన �
CWC 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సెంటిమెంట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
Harbhajan Singh: ఒకేసారి రెండు ఛానెళ్లేంటి..? పది ఛానెళ్లలో కూడా లైవ్ రావొచ్చు కదా..? అనే కదా మీ డౌటానుమానం. ఒకే వ్యక్తి ఒక అంశంపై మాట్లాడుతున్నప్పుడు ఎన్ని ఛానెళ్లలో అయినా లైవ్ రావొచ్చు. కానీ ఒకే వ్యక్తి రెండు వేర�
INDvsAUS: నరేంద్ర మోడీ స్టేడియంలో తమ అభిమాన ఆటగాళ్ల ఆట చూసేందుకు సుమారు లక్షా ఇరవై వేల మంది మోతేరాలో మోతెక్కించనున్నట్టు సమాచారం. వీరిలో దాదాపు అందరూ భారత జట్టుకు సపోర్ట్ చేయబోయే అభిమానులేనన్నది ప్రత్య
INDvsAUS: ఆదివారం భారత్ – ఆసీస్ మధ్య తుది పోరు జరగాల్సి ఉంది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది.
INDvsAUS: వరల్డ్ కప్లో టాస్ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సికందర్ ఇటీవలే రోహిత్ శర్మ టాస్ వేసే విధానం గురించి పసలేని వాదనలు చేసిన విషయం తెలిసిందే.
అమితాబ్కు అభిమానుల నుంచి తీపి హెచ్చరికలు జారీ అయ్యాయి. దానికి కారణం ఏంటనుకుంటున్నారా? మన ఇండియా టీమ్ వరల్డ్కప్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో న్యూజ�