భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా వైట్వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియాకు ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రూపంలో పెద్ద సవాలు ఎదురుకాబోతున్నది. పెర్త్లో మొద
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా‘ఎ’ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్కు గురువారం తెరలేవనుంది. భారత సీనియర్ తుది జట్టులో చోటు ఆశిస్తున్న యువ ఓపెనర్ అభిమన్యు ఈ�
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది నవంబర్లో మొదలుకావాల్సి ఉన్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)కి ముందే కంగారులు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత హాకీ జట్టుకు వరుసగా మూడో మ్యాచ్లోనూ పరాభవం తప్పలేదు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో భారత్.. 1-2 తేడాతో ఆస్ట్రేలియా చేతి�
IND vs AUS | నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లే భారత్.. అక్కడ సుమారు రెండున్నర నెలల పాటు ఉండనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా.. ఐదు టెస్టులకు వేదికలు ఖరారు చేసినట్టు సమాచారం. ‘ది ఏజ్’లో వచ్చిన కథనం మేరకు...
ICC Under 19 World Cup 2024: ఫైనల్లో ఓడటం నిరాశే అయినప్పటికీ ఈ బాధ మాత్రం భారత అభిమానులకు కొత్తేం కాదు. గడిచిన పదకొండేండ్లుగా సీనియర్ స్థాయిలో మన పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇస్తున్న షాకులతో పోల్చితే ఇదేం పెద్దది కా�
ICC Under 19 World Cup 2024: గతేడాది జూన్లో ఆసీస్.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ సేనను చిత్తు చేసింది. మళ్లీ నవంబర్లో భారత్లోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అదే సీన్ రిపీట్ అయింద�
ICC Under 19 World Cup 2024: బెనోని వేదికగా జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా ఫైనల్లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు టీమిండియా ఎదుట మోస్తారు టార్గెట్ను ఉంచింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న మన కుర్�
దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రా
AFC Asian Cup 2024: ఆసియన్ ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో ఖతార్ వేదికగా జరుగుతున్న ఏసియన్ కప్-2024ను భారత ఫుట్బాట్ జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్లో భారత్.. 0-2 తేడాతో మ్యాచ్ ఓడ�
కంగారూలతో వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత మహిళల జట్టు టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ఈ ఏడాది చివర్లో పొట్టి ప్రపంచకప్ �
వాంఖడే వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మహిళల ఏకైక టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్టుకు భిన్నంగా ఆసీస్ టీమ్..భారత్కు దీటైన పోటీనిస్తున్నది. మూడో రోజైన శనివారం..ఆసీస్
సొంతగడ్డపై ఇంగ్లండ్ను మట్టికరిపించి.. రికార్డు విజయం ఖాతాలో వేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా ఏకై