Tribute | భారత్, పాకిస్థాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు మురళినాయక్ , సచిన్యాదవ్ లకు కడ్తాల్ మండల కేంద్రంలో ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్నాయక్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించ�
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ (సైనిక రిజర్వు దళం)ని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సైన్యాధ్యక్షుడ�
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టారు. తొర్రూరు మండలంలోని అన్ని కీలక ప
భారత్-పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని మొత్తం 24 ఎయిర్పోర్టులను ఈ నెల 15 వరకు మూసి ఉంచనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపినట్టు �
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల వ్యవధిలోనే త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల 8న, 9న రాత్రి వేళల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సై�
భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారత సైన్యానికి సంఘీభావం పెరుగుతున్నది. భారత్ సైన్యానికి మద్దతుగా ‘జై జవాన్.. జై భారత్' అంటూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆలయాల్ల�
ఆపరేషన్ సిందూర్లో భారత సైనికులు మరణించడం బాధాకరమని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన సచిన్ యాదవ్, మురళి నాయక్కు శుక్రవారం నాయక
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినవేళ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మంత్రి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మ�
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రత, నిర్వహణా సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరు�
భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తమను రెచ్చగొడితే ‘తీవ్ర ప్రతిస్పందన’ ఉంటుందని తేల్చిచెప్పా
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాం కు గ్రూపు అధ్యక్షుడు అజయ్ బంగ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
Marco Rubio | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉభయ దేశాలకూ పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్�
Donald Trump | భారత్, పాక్ దేశాలు శాంతించాలని, ఒకరిపై మరొకరు దాడులు చేయడం వెంటనే ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘రె�
ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని(పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు జరిపిన దాడులలో 100 మంది ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అఖ
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని విదేశీ ఎయిర్లైన్స్ వినియోగించడం లేదు. జర్మనీ వైమానిక సంస్థ లుఫ్తాన్సా గ్రూప్ గురువారం స్పందిస్తూ, తమ విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగ