భారత్ ‘ఏ’, ఆస్ట్రేలియా ‘ఏ’ మధ్య అనధికారిక తొలి టెస్టు మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్కు దిగిన ఆసీస్ ‘ఏ’ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.
Shreyas Iyer : ఆసియా కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు సెలెక్టర్లు కొత్త బాధ్యతలు అప్పగించారు. వన్డే ఫార్మాట్కు కాబోయే సారథి అనిపించుకుంటున్న అయ్యర్కు.. భారత 'ఏ' జట్టు కెప్టెన్సీ
INDA AUSA : పొట్టి సిరీస్లో భారత మహిళల ఏ జట్టు అద్భుతంగా పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. రెండో టీ20లో 73కే ఆలౌటైన టీమిండియా నామమాత్రమైన మూడో పోరులో గట్టి పోటీ ఇచ్చినా మ్యాచ్ చేజార్చుకుంది.
Australia A Squad : క్రికెట్ అభిమానులతో అలరారే భారత గడ్డపై ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) కుర్ర జట్టు సన్నద్ధమవుతోంది. ఉపఖండం పరిస్థితులను ఆకలింపు చేసుకునేందుకు భావి ఆసీస్ తారలు సెప్టెంబర్లో ఇండియా రాబోతున్నారు.
India A vs England Lions : రెండో అనధికార టెస్టులో భారత ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ అభిమన్యు ఈ�
IND A vs England Lions : ఐపీఎల్లో అదరగొట్టిన ఖలీల్ అహ్మద్(4-55) ఇంగ్లండ్ గడ్డపై కూడా నిప్పులు చెరుగుతున్నాడు. రెండో అనధికారిక టెస్టులో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇంగ్లండ్ లయన్స్(England Lions)ను గట్టి దెబ్బ కొట్టాడు
IND A vs England Lions : ఓపెనర్ టామ్ హైన్స్ (54) మరోసారి అర్ధ శతకంతో చెలరేగి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. లంచ్ తర్వాత ఎంతగా భారత బౌలర్లు ప్రయత్నించినా వికెట్ తీయలేకపోయారు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన
IND A vs England Lions : రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్(116) సూపర్ సెంచరీని భారత ఏ జట్టు సొమ్ము చేసుకోలేకపోయింది. గత మ్యాచ్లో చెలరేగి ఆడిన మిడిలార్డర్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ అవకాశాన�
IND Vs ENG | ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముంబయిలో విలేకరుల సమావేశంలో ప్రకటి�
Team India : ఇంగ్లండ్ పర్యటనను సవాల్గా తీసుకున్న సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఏ బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ (BCCI).. తాజాగా కొత్త కోచ్ను నియమించి�
India A Squad :'ఇంగ్లండ్ లయన్స్' జట్టుతో జరుగబోయే ఈ సిరీస్కు రంజీ హీరో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సారథిగా 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Gautam Gambhir : ఇంగ్లండ్ వెళ్లనున్న ఇండియా ఏ జట్టుకు.. కోచింగ్ బాధ్యతలను గౌతం గంభీర్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ పాత్ర పోషించేందుకు గంభీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ఆటగాళ్లను తయారు చేసే
Team India : ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా(Team India) రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. నవంబర్ 22న పెర్త్ స్టేడియం(Perth Stadium)లో జరిగే తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభం కాన�
Indi A vs England Lions : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్( England Lions)తో జరిగిన అనధికారిక రెండో టెస్టులో భారత ఏ జట్టు(Indi A) అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో రోజు ఐదు వికెట్లతో లయన�