బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ ‘ఏ’ క్లీన్స్వీప్ ఎదుర్కొంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో భారత్ ‘ఏ’పై ఘన వ
KL Rahul Bowled: కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోసారి అతను నిరాశపరిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 10 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇండియన్ ఏ జట్టు
KL Rahul: కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. ఆసీస్ ఏ జట్టుతో జరిగిన ఇండియా ఏ జట్టు మ్యాచ్లో అతను కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 161 రన్స్కు ఆలౌటైంది.
Ball Tampering : ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఏ (India A) జట్టు ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆసీస్ ఏ జట్టుతో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్(Ball Tampering) ఆరోపణలు
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20లో యువ భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ‘ఎ’..కీలకమైన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ‘ఎ’ చేతిలో పోరాడి ఓడింది.
Asia Cup 2024 | ఒమన్ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్గా వ్య�
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధిం�
దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగ
Duleep Trophy : దులీప్ ట్రోఫీలో 'ఇండియా ఏ' ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచి అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ సేన 'ఇండియా డీ'పై 186 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇండియా బీ, ఇండియా సీల మధ్య ఉత్కంఠ సాగిన మ్యాచ్ చివరి�
Duleep Trophy 2024 : భారత యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) వికెట్ కీపింగ్లో అదరగొడుతున్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వారసుడు అంటూ ప్రశంసలు అందుకున్న ఈ యంగ్స్టర్... తాజాగా దేశవాళీ క్రికెట్ల�
Rishabh Pant: దులీప్ ట్రోఫీ మ్యాచ్లో రిషబ్ కేవలం ఏడు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టు తరపున ఆడుతున్న అతను తొలి మ్యాచ్లో రాణించలేకపోయాడు. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచ�
వచ్చే నెలలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నది. టూర్లో భాగంగా టీమ్ఇండియా.. సఫారీ గడ్డపై రెండు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో బోర్డు అంతకుముందే యువ జట్టు�
కెప్టెన్ యష్ ధుల్ (108 నాటౌట్; 20 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో.. ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్లో భారత్-‘ఎ’ బోణీ కొట్టింది. గ్రూప్-‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత జట్ట�