IND A vs ENG Lions : ఇంగ్లండ్ గడ్డపై భారత కుర్రాళ్లు తమ తడాఖా చూపించారు. బౌలింగ్ దళం విఫలమైనా బ్యాటింగ్లో తమకు తిరుగులేదని చాటారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఇంగ్లండ్ లయన్స్ (England Lions) బౌలర్లను ఉతికారేస్తూ �
IND A vs ENG Lions : భారత ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్ (England Lions) జట్ల మధ్య తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో లయన్స్ను 587 ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది.
IND A vs ENG Lions : ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్లో భారత పేసర్ ముకేశ్ కుమార్ (3-56) చెలరేగుతున్నాడు. ఆతిథ్య ఇంగ్లండ్ లయన్స్ (England Lions)కు షాకిస్తూ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు తీశాడీ స్పీడ్�
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ ‘ఏ’ క్లీన్స్వీప్ ఎదుర్కొంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో భారత్ ‘ఏ’పై ఘన వ
KL Rahul Bowled: కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోసారి అతను నిరాశపరిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 10 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇండియన్ ఏ జట్టు
KL Rahul: కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. ఆసీస్ ఏ జట్టుతో జరిగిన ఇండియా ఏ జట్టు మ్యాచ్లో అతను కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 161 రన్స్కు ఆలౌటైంది.
Ball Tampering : ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఏ (India A) జట్టు ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆసీస్ ఏ జట్టుతో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్(Ball Tampering) ఆరోపణలు
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20లో యువ భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ‘ఎ’..కీలకమైన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ‘ఎ’ చేతిలో పోరాడి ఓడింది.
Asia Cup 2024 | ఒమన్ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్గా వ్య�
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధిం�
దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగ
Duleep Trophy : దులీప్ ట్రోఫీలో 'ఇండియా ఏ' ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచి అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ సేన 'ఇండియా డీ'పై 186 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇండియా బీ, ఇండియా సీల మధ్య ఉత్కంఠ సాగిన మ్యాచ్ చివరి�