వచ్చే నెలలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నది. టూర్లో భాగంగా టీమ్ఇండియా.. సఫారీ గడ్డపై రెండు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో బోర్డు అంతకుముందే యువ జట్టు�
కెప్టెన్ యష్ ధుల్ (108 నాటౌట్; 20 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో.. ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్లో భారత్-‘ఎ’ బోణీ కొట్టింది. గ్రూప్-‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత జట్ట�
భారత్-‘ఎ’తో అనధికారిక టెస్టు బ్లూమ్ఫాంటైన్: బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో భారత్-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 233 పరుగులు