ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20లో యువ భారత్ పోరాటం ముగిసింది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ ‘ఎ’..కీలకమైన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ ‘ఎ’ చేతిలో పోరాడి ఓడింది.
Asia Cup 2024 | ఒమన్ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్గా వ్య�
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధిం�
దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగ
Duleep Trophy : దులీప్ ట్రోఫీలో 'ఇండియా ఏ' ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచి అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ సేన 'ఇండియా డీ'పై 186 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇండియా బీ, ఇండియా సీల మధ్య ఉత్కంఠ సాగిన మ్యాచ్ చివరి�
Duleep Trophy 2024 : భారత యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) వికెట్ కీపింగ్లో అదరగొడుతున్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వారసుడు అంటూ ప్రశంసలు అందుకున్న ఈ యంగ్స్టర్... తాజాగా దేశవాళీ క్రికెట్ల�
Rishabh Pant: దులీప్ ట్రోఫీ మ్యాచ్లో రిషబ్ కేవలం ఏడు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టు తరపున ఆడుతున్న అతను తొలి మ్యాచ్లో రాణించలేకపోయాడు. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచ�
వచ్చే నెలలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నది. టూర్లో భాగంగా టీమ్ఇండియా.. సఫారీ గడ్డపై రెండు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో బోర్డు అంతకుముందే యువ జట్టు�
కెప్టెన్ యష్ ధుల్ (108 నాటౌట్; 20 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో కదం తొక్కడంతో.. ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్లో భారత్-‘ఎ’ బోణీ కొట్టింది. గ్రూప్-‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత జట్ట�
భారత్-‘ఎ’తో అనధికారిక టెస్టు బ్లూమ్ఫాంటైన్: బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో భారత్-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 233 పరుగులు