2025లో జపాన్ను దాటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. అయితే, ఈ అంచనా సగటు భారతీయుడి జీవన వాస్తవాలను కప్పిపుచ్చినప్పటికీ, దాన్ని విస్మరిస్తూ దేశంలోని ఓ వర్గ
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్నది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 14 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది మరి. మంగళవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్లో వినియోగదారు�
దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 80 వేల పాయింట్�
దేశీయ సేవా రంగ కార్యకలాపాలు గత నెలలో దారుణంగా పడిపోయాయి. సెప్టెంబర్లో 10 నెలల కనిష్ఠానికి దిగజారినట్టు శుక్రవారం విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ నెలవారీ సర్వేల
గ్లోబల్ ైక్లెమేట్ రిస్క్ ఇండెస్క్ 2021 ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రభావితమయ్యే మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2100 నాటికి భారత్ తన జీడీపీలో 3-10 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈటీఎఫ్లు ఈక్విటీ, డెట్, కమోడిటీస్ వంటి వివిధ రకాల సాధనాల కోసం అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా వీటికయ్యే వ్యయభారం తక్కువే. అయితే ఈటీఎఫ్ల క్రయవిక్రయాల్లో బ్రోకరేజీ ఫీజులు, ఇతరత్రా ట్రేడింగ్ ఖర్చులు తప్�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. బెంచ్మార్క్ ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తొలిసారిగా 77 వేల మార్క్ను అధిగమించగా, నిఫ్టీ సైతం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది.
తీవ్ర ఒడిదొడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో పరుగులు పెట్టిన సూచీలు.. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలను చేరాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవడంతో ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరకు ఈ నష్టాలను భారీగా తగ్గించుకోగలిగింది.
నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు లాభాలతో ప్రారంభించాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలో రికార్డు స్థాయిని తాకిన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి.
ఫిబ్రవరిలో ఇటు టోకు ధరలు, అటు రిటైల్ ధరల మోత మోగింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి చేరింది. వరుసగా రెండు నెలలపాటు స్వల్పంగా
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�