దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి.
ఫిబ్రవరిలో ఇటు టోకు ధరలు, అటు రిటైల్ ధరల మోత మోగింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి చేరింది. వరుసగా రెండు నెలలపాటు స్వల్పంగా
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�
‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’లో భారత్కు 139వ స్థానంన్యూయార్క్: ‘సంతోషం సగం బలం’ అనే సామెత మనకు ఉందిగానీ.. సంతోషం మాత్రం లేదు. భారతీయులు అస్సలు హ్యాపీగా లేరని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. ఐక్యర�