దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఎడ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను శుక్రవారం ట్రస్టు నిర్వాహకులు అందజేశార�
Singareni | సింగరేణి(Singareni) సంస్థలో 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న రెండు నెలలకు గాను నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి(Increase coal production) కార్మికులకు యజమాన్యం ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, ఉచిత విద్యుత్తునందిస్తూ, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడుతూ, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వం గొప్ప త్యాగం చేసింది. కేంద్రం �
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ విజన్ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
ఇన్సెంటివ్ రూపంలో తీసుకున్న నగదు మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించాలని ఉద్యోగులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) జారీచేసిన ఉత్తర్వులకు హైకోర్టు బ్రేక్ వేసింది. రివర్ బోర్డులో పని�
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
ElonMusk-Twitter | ట్విట్టర్ ఉద్యోగులకు సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ ప్రోత్సాహకాలు ప్రకటించారు. సిబ్బందికి 20 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు కేటాయిస్తామని బంపరాఫర్ ఇచ్చారు.
కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతకు ప్రభుత్వం అండగా నిలబడి ప్రోత్సాహకాలు అందిస్తున్నది. వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శ�
తెలంగాణ ప్రగతి అద్భుతమని, వ్యాపార-పారిశ్రామిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూత గొప్పగా ఉన్నదని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ-20లో భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ కొనియాడారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజే�
రూపే డెబిట్ కార్డులు, భీమ్/యూపీఐ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు రూ.2,600 కోట్లతో ఒక స్కీమ్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రూపే కార్డును ఉపయోగించి జరిపే ఈ-కామర్స్ లావాదేవీలు, తక్కువ విలువతో కూడిన భీమ్
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సర్కారు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 85 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించిం�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60
విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి గుర్తింపు లభించింది. విశిష్ట సేవలు అందించినందుకు జాతీయస్థాయి బహుమతి దక్కింది. ఈ-నామ్ను విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం �