అవిశ్వాస తీర్మానంపై కీలక ఓటింగ్కు ముందు పార్లమెంట్ దిగువ సభలో మెజారిటీ కోల్పోయిన క్రమంలో పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఈ గండం నుంచి గట్టెక్కుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే ఇమ్రాన్ మిత్రపక్షమైన ఎంక్యూఎం పార్టీ గుడ్బై చెప్పింది. ముత్తైదా ఖౌమి మూమెంట్ పాకిస్
సొంత పార్టీ ఎంపీలకు ఇమ్రాన్ విప్ ఇస్లామాబాద్, మార్చి 29: ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం నాడు చర్చతో పాటు ఓటింగ్ జరుగనున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తమ పార్టీ
పాక్ ప్రధాని అన్నంత పనీ చేస్తున్నారు. తాను రాజీనామా చేయనని, చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 న ఇమ్రాన్ అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతున్నారు. దీంతో తన కుర్చీని క�
ఇమ్రాన్ ఖాన్కు ఒక్కో మిత్ర పక్షం ఝలక్ ఇస్తోంది. ఇన్ని రోజుల పాటు బలంగా మద్దతిస్తూ వచ్చిన మిత్రపక్షాలు ఇప్పుడు రాం రాం చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనైనా ఇమ్రాన్ ప్రధాని ప�
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీషణ ప్రతిజ్ఞలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. శుక్రవారం ప్రధాని ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పై వ్యాఖ్యలు చేశార�
9/11 ఉగ్రదాడుల తర్వాతే ప్రపంచంలో ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇస్లాంకు, ఉగ్రవాదానికి ముడిపెట్టడం కూడా అంతే స్థాయిలో పెరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయడాన�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గడ్డుకాలం ప్రారంభమైంది. ఆయనకు పాక్ ప్రతిపక్షాలన్నీ కలిసి తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశాయి. ఐదు రోజుల్లోగా రాజీనామా అయినా చేయాలి, లేదంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోడాని�
ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటించిన నేపధ్యంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం విర�