పాక్ ప్రధాని అన్నంత పనీ చేస్తున్నారు. తాను రాజీనామా చేయనని, చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 న ఇమ్రాన్ అవిశ్వాసాన్ని ఎదుర్కోబోతున్నారు. దీంతో తన కుర్చీని క�
ఇమ్రాన్ ఖాన్కు ఒక్కో మిత్ర పక్షం ఝలక్ ఇస్తోంది. ఇన్ని రోజుల పాటు బలంగా మద్దతిస్తూ వచ్చిన మిత్రపక్షాలు ఇప్పుడు రాం రాం చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లోనైనా ఇమ్రాన్ ప్రధాని ప�
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీషణ ప్రతిజ్ఞలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. శుక్రవారం ప్రధాని ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పై వ్యాఖ్యలు చేశార�
9/11 ఉగ్రదాడుల తర్వాతే ప్రపంచంలో ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇస్లాంకు, ఉగ్రవాదానికి ముడిపెట్టడం కూడా అంతే స్థాయిలో పెరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయడాన�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గడ్డుకాలం ప్రారంభమైంది. ఆయనకు పాక్ ప్రతిపక్షాలన్నీ కలిసి తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశాయి. ఐదు రోజుల్లోగా రాజీనామా అయినా చేయాలి, లేదంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోడాని�
ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటించిన నేపధ్యంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం విర�
మాస్కో : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణం పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మాస్కోలో పర్యటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ప్రధాని పర్యటన వార్తలపై పాక్తో పాటు ప్రపంచవ్యాప
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకో�
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ