సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. 70 ఏళ్లలో జరుగని క్రీడాభివృద్ధి ఏడేళ్లలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీతో కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రం రెండో స
నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను చక్కదిద్దిన అనుభవంతో వరంగల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 1 నుంచి వరంగల్ కమిషనరేట్ పో
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీఎడీఎంఏ) ఎన్ సత్యనారాయణ ఆదేశించారు
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడమే నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
మిషన్ భగీరథ సురక్షిత తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఎస్ఈ సదా శివకుమార్ ఏఈలకు సూచించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతూ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశార�
దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేసే బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేంద్రానికి పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు.
దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
మోదీ ప్రభుత్వం ఉచిత పథకాలు వద్దంటూ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నదని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇ
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా �
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబ
కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల గెజిట్ అమలును మరో 6 నెలల పాటు కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ పునర్విభజన
సీఎం హామీల అమలుపై సమీక్ష | నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న అభివృద్ధి పనులు, పట్టణంలో మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్�