ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం లిం�
పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో గురువారం ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులతో, వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000 పెంచా�
ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్థానిక దళిత సంఘాల �
గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు
ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన మామీ మేరకు రూ.41వేల కోట్లతో రుణ మాఫీని అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతు ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో శనివా
NRC In Jharkhand | జార్ఖండ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌర రిజిస్టర
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చేరిన దరఖాస్తు పత్రాలను.. కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డి బలవంతంగా గుప్పిట్ల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్తు బిల్లును రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి ప్రజలపై భారం మో�
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనతో ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంతో నూతన పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు తెలి�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
హదారులపై ట్రాఫిక్కు అంత రాయం కలిగించే విధంగా పార్క్ చేస్తున్న వాహనదారులను కట్టడి చేసేందుకుగాను క్లాంప్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని సుల్తాన్బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.సుమన్ కుమ�
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
బీజేపీ నాయకులకు దమ్ముంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో టీఆర్ఎస్ పథకాలను అమలు చేసి చూపించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు
వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు నిర్మించాలని జలశక్తి అభియాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాన్పవర్ ఎంపవర్మెంట్ అండ్ డిసెబులిటీ కేంద్ర డైరెక్టర్ కే మోహన్, కేంద్ర నీటి విద