తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దే�
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై వైద్యాధికారులకు శిక�
ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు డ్రిల్లింగ్ చేయడం సరికాదని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారు�
ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా
రాహుల్ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున�