Dengue cases | మణిపూర్లో డెంగ్యూ విజృంభిస్తున్నది. అక్టోబర్ 25 నాటికి ఆ రాష్ట్రవ్యాప్తంగా 3,334 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇంఫాల్ వెస్ట్లో అత్యధికంగా 2,323 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంఫాల్ తూర్పులో మొత్తం 608 కేసులు న�
Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు ద�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
Hand Grenade With Note | ఒక కాలేజ్ గేట్ వద్ద హ్యాండ్ గ్రెనేడ్తోపాటు ఒక లెటర్ కనిపించింది. ఫాసిస్ట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని అందులో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్
ఏడాదికి పైగా ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార బీజేపీలో స్పీకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ�
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది.
Massive Student Protest | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ర�
Manipur Violence | మణిపూర్లో జాతి ఘర్షణల వల్ల చెలరేగిన హింసాకాండలో (Manipur Violence) మరణించిన వారి మృతదేహాలను 8 నెలల తర్వాత మార్చురీల నుంచి బయటకు తీస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా పలు చోట్లకు తరలించి ఖననం చేస్తున్నారు.
Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు.
అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.