Protests at Imphal hospital | మణిపూర్లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్
జాతుల మధ్య వైరంతో గత మూడేండ్ల నుంచి అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి అన్నది గగనకుసుమంగా మారింది. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో �
Imphal rally turns tense | మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం నివాసం వద్దకు ర్యాలీ గా వెళ్లేందుకు నిరసకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో ఘర్షణ జరుగడంతో బాష్పవాయు ప్రయోగించారు.
Dengue cases | మణిపూర్లో డెంగ్యూ విజృంభిస్తున్నది. అక్టోబర్ 25 నాటికి ఆ రాష్ట్రవ్యాప్తంగా 3,334 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇంఫాల్ వెస్ట్లో అత్యధికంగా 2,323 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంఫాల్ తూర్పులో మొత్తం 608 కేసులు న�
Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు ద�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
Hand Grenade With Note | ఒక కాలేజ్ గేట్ వద్ద హ్యాండ్ గ్రెనేడ్తోపాటు ఒక లెటర్ కనిపించింది. ఫాసిస్ట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని అందులో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్
ఏడాదికి పైగా ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార బీజేపీలో స్పీకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ�
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది.
Massive Student Protest | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ర�
Manipur Violence | మణిపూర్లో జాతి ఘర్షణల వల్ల చెలరేగిన హింసాకాండలో (Manipur Violence) మరణించిన వారి మృతదేహాలను 8 నెలల తర్వాత మార్చురీల నుంచి బయటకు తీస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా పలు చోట్లకు తరలించి ఖననం చేస్తున్నారు.